ప్రధాని మోదీ పర్యటనకు బీఆర్ఎస్ దూరం..: కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు రానున్నారు.ఈ క్రమంలో ఆయన పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.

 Kcr And Brs Likely To Avoid Pm Modi Warangal Tour-TeluguStop.com

ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మోదీ పర్యటనను బహిస్కరిస్తున్నట్లు తెలిపారున.తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన మోదీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు.

ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే తెలంగాణపై ప్రేమ పెరిగిందన్నారు.గుజరాత్ లోని కోచ్ ఫ్యాక్టరీకి రూ.20 వేల కోట్లు మంజూరు చేసిన మోదీ తెలంగాణలో ఫ్యాక్టరీకి కేవలం రూ.521 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే రేపటి ప్రధాని పర్యటనకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube