ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన కేంద్ర పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

 Ap Cm Jagan Met Pm Modi-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారంతో పాటు రిసోర్స్ గ్యాప్ కింద నిధులు మరియు విభజన హామీలు అమలు చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరనున్నారని సమాచారం.

అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కూడా ఆమోదం తెలపాలని కోరనున్నారు.మోదీతో భేటీ అనంతరం సీఎం జగన్ సాయంత్రం 6 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube