ఆలిండియా సివిల్ సర్వీస్ బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.
ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆర్డర్ ఇచ్చి చాలా రోజులు అయిందని అసిస్టెంట్ సొలసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే వాదనలు కొనసాగించాలని కోరారు.
అయిదే దీనిపై రెండు వారాల సమయం కావాలని రాష్ట్ర సర్కార్ కోరింది.దీంతో తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.