కర్నూలు జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఎమ్మిగనూరు మండలం కొటేకల్ లో చిరుత పులి సంచరిస్తుంది.
ఈక్రమంలోనే గొర్రెల మందపై దాడికి పాల్పడింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.







