బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్..!

బీజేపీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు.ఓ దున్నపోతును ఒక వ్యక్తి తన్ని ట్రాలీలో ఎక్కించే వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

 Bjp Senior Leader Jitender Reddy's Controversial Tweet..!-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కావాల్సింది ఇలాంటి ట్రీట్ మెంట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.అంతేకాకుండా ఈ ట్వీట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ను ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్ తెలంగాణ బీజేపీలో కలకలం చెలరేగింది.అయితే ఉదయం ఈ ట్వీట్ ను పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి కాసేపటి తరువాత డిలీట్ చేశారు.

మళ్లీ తిరిగి మధ్యాహ్నం రీపోస్ట్ చేశారు.అదేవిధంగా తెలంగాణ సోషల్ మీడియా తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకుందని ఆరోపించిన ఆయన తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

తాను కేవలం బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశించే వాళ్లకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube