కరీంనగర్ లో విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వివాదం..!

కరీంనగర్ జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.కరీంనగర్ రావ్స్ టెక్నో స్కూల్ ఎదుట ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

 Conflict Between Student Union Leaders In Karimnagar..!-TeluguStop.com

స్కూల్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ నిరసనకు దిగారు.ఈ క్రమంలో మాట మాట పెరిగి ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు సంఘాలకు చెందిన నేతలకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube