రాయినిగూడెం చెరువులో చేపల లూఠీ...!

సూర్యాపేట జిల్లా

:గరిడేపల్లి మండలం రాయినిగూడెం చెరువులో బుధవారం చేపలు పట్టడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.చేపలు లూఠీ కాకుండా పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ గ్రామస్థులకు చేపలు ఇవ్వలేదని,గ్రామంలో చేపలు అమ్మడంలేదని ఆగ్రహంతో ఒక్కసారిగా చేపలు కాంటా వేసే ప్రాంతానికి చేరుకొని అందిన వారికి అందిన కాడికి చేపలను ఎత్తుకెళ్లారు.

 Fish In Rainigudem Pond Details, Districts News,telugu Districts News,suryapet N-TeluguStop.com

పోలీసులు పహారా ఉన్నప్పటికి చేపలు ఫలహారం అయ్యాయని కాంట్రాక్టర్ అవేదన వ్యక్తం చేశారు.చేపలను ఎత్తుకెళ్ళే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయల్సి వచ్చింది.

అయినా చేపల కాంట్రాక్టర్ కు మాత్రం భారీ నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube