ఢిల్లీలో జరగనున్న వీల్ చైర్ క్రీకెట్ పోటీలలో ఖమ్మం జిల్లాదివ్యాoగ క్రీడాకారులు ఎంపిక

దివ్యాoగ క్రికెట్ క్రీడా ఐపీఎల్( IPL ) విభాగంలో ఖమ్మం జిల్లా( Khammam district )కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు .ఈనెల 11 వ తేదిన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరగనున్న పోటీలలో హైదరాబాద్ హరికేల్ జట్టు తరుపున ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన దివ్యంగా సీనియర్ క్రీడాకారులు సమియుద్దీన్,జనక సురేష్, బండ్ల రాములు ఎంపికై ఆడనున్నారు.

 Khammam District Athletes Selected For Wheelchair Cricket Competition To Be Hel-TeluguStop.com

ఈనెల 11 వ తేదీన ఢిల్లీలో ఐపీఎల్ వీల్ చైర్ టోర్నీలో పాల్గొనే ముగ్గురు క్రీడాకారులకు ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ ( Pradeep Kumar Kurapati )రవాణా ఖర్చుల నిమిత్తం క్రీడా స్ఫూర్తితో 10వేల నగదును అందజేసి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.దీంతో పలుక్రీడా సంఘాలు , ఇతర దివ్యాoగ సంఘాలు, పుర ప్రముఖులు, క్రికెట్ నెట్ ఇంఛార్జి కోచ్ మతీన్, సాంబమూర్తిలు హార్శం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube