కేంద్రంతో రెజ్లర్ల చర్చలు.. క్రీడాశాఖ మంత్రితో సమావేశం..!

ఢిల్లీలో రెజ్లర్లు నిర్వహిస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు సమావేశం అయ్యారు.

 Wrestlers' Discussions With The Center.. Meeting With The Sports Minister..!-TeluguStop.com

రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లను మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలకు ఆహ్వనించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన రెజ్లర్లు ఆయన నివాసంలో సమావేశం అయ్యారని తెలుస్తోంది.

అయితే మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube