ప్రతిపక్ష నేతలపై దాడులు సరికాదు.. అచ్చెన్నాయుడు

ఏపీలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సరికాదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు.

 Attacks On Opposition Leaders Are Not Right.. Achchennaidu-TeluguStop.com

సీఎం జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు లేవని అచ్చెన్నాయుడు విమర్శించారు.కడప జిల్లా టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డిపై దాడి చేశారన్న ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జయరామిరెడ్డికి ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యతని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube