బీబీసీపై గుజరాత్ ఎన్జీవో పరువునష్టం దావా కేసు..!

బీబీసీపై పరువునష్టం దావా కేసు నమోదైంది.ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో గుజరాత్ ఎన్జీవో కేసు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

 Gujarat Ngo Defamation Case Against Bbc..!-TeluguStop.com

భారత న్యాయవ్యవస్థతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను కించపరిచారని పిటిషన్ లో పేర్కొంది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బీబీసీ సహా ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది.

అనంతరం ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube