విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలో పోలీసులు భారీగా మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.అనంతరం కొందరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.