బీజేపీకి చెంపపెట్టు.. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు

కర్ణాటక ఫలితాలు బీజేపీకి చెంపపెట్టని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు అన్నారు.ప్రజలలో విశ్వసనీయతను సంపాదించామన్నారు.

 A Cheek To Bjp.. Ap Pcc Chief Rudra Raju-TeluguStop.com

కాంగ్రెస్ అగ్రనేత దేశ వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రతో జోష్ వచ్చిందని తెలిపారు.ప్రధాని మోదీ రోడ్ షోలు చేసినా ప్రజలు నమ్మలేదని చెప్పారు.

ఏపీ, తెలంగాణలోనూ కాంగ్రెస్ కు ఆదరణ లభిస్తుందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube