కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. టీపీసీసీ చీఫ్

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే తెలంగాణలోనూ తమదే అధికారమని తెలిపారు.

 Congress Victory In Karnataka Is Certain.. Tpcc Chief-TeluguStop.com

బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్లు ఉన్నాయన్నారు.

కుమారస్వామి సింగపూర్ లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండి చక్రం తిప్పుతున్నారని విమర్శించారు.కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube