ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంలో ఏపీ పిటిషన్

విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పుల విభజన కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.షెడ్యూల్ 9, 10 లో ఉన్న సుమారు 1.4 లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగలేదని ఏపీ పిటిషన్ ల పేర్కొంది.ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

 Ap Petition In Supreme Court On Division Of Assets And Debts-TeluguStop.com

అనంతరం తదుపరి విచారణను జూలై నెలాఖరుకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube