కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెర.. ఎల్లుండి పోలింగ్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.ఈ క్రమంలో దాదాపు 20 రోజులపాటు బీజేపీ, కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి.

 Curtain For Election Campaign In Karnataka..-TeluguStop.com

రెండో సారి అధికారం కోసం బీజేపీ ప్రచారం చేసింది.అటు కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.

కాగా కర్ణాటకలో ఎల్లుండి 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.అయితే మొత్తం నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

ఈనెల 13వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్ ఓట్ల లెక్కింపు చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube