వచ్చే ఎన్నికల్లో గత తీర్పే రిపీట్... మంత్రి ఆదిమూలపు

ఏపీలో రానున్న ఎన్నికల్లో గత తీర్పు రిపీట్ అవుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు.

 In The Next Election, The Previous Decision Will Be Repeated... Minister Adimula-TeluguStop.com

అమరావతిలో సుమారు 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలనుకున్నాము.కానీ పెత్తందార్లు అడ్డుకున్నారని తెలిపారు.

ఆర్ 5 జోన్ విషయంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడించారు.తాము ఎటువంటి చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పారు.

అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని విషయంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్న ఆదిమూలపు ఆయన విషయంలో కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube