కడప జిల్లాలోని సీతారామ రాజు నగర్ లో దారుణం జరిగింది.కూతురు ఇంటర్ ఫెయిల్ అయి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న బాధతో తీవ్ర మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ క్రమంలోనే గూడ్స్ కింద పడి తల్లి ఆదిలక్ష్మీ బలవన్మరణం చెందింది.ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గౌతమి రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది.
దీంతో భయపడిన గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది.దీన్ని తట్టుకోలేక పోయిన తల్లి ఆదిలక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది.
దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.