మహారాష్ట్ర ఖోపోలి సమీపంలో ఘోర ప్రమాదం..12 మంది మృత్యువాత

మహారాష్ట్రలోని ముంబై- పూణె పాత రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఖోపోలి సమీపంలోని ఓ లోయలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.25 మందికి పైగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.ఘటనా స్థలిలో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 A Fatal Accident Near Khopoli In Maharashtra.. 12 People Died-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube