రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చిన చైర్మన్ దామోదర్ ను ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ స్వాగతించగా స్వామి దర్శనము అయిన తరువాత నాగిరెడ్డి( Nagireddy ) మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు లడ్డు ప్రసాదం అందజేశారు.
Latest Video Uploads News