ఇండోర్ మహదేవ్ మందిర్ దుర్ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహదేవ్ ఆలయంలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.బావిలో పడిన ఘటనలో ఇప్పటివరకు 13 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.

 Death Toll Rises In Indore Mahadev Mandir Disaster-TeluguStop.com

పైకప్పు కూలి మెట్ల బావిలో భక్తులు పడిపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

కాగా మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారని తెలుస్తోంది.అయితే మెట్ల బావిపై స్లాబ్ వేసిన నిర్వాహకులు గదిగా వాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube