తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‎పై సుప్రీంలో విచారణ

తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‎పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

 Hearing In The Supreme Court On Telangana Pending Bills Petition-TeluguStop.com

అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ పంచాయతీ సుప్రీంకు చేరిన సంగతి తెలిసిందే.

సర్కార్ తీసుకొచ్చిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్ లో ఉంచారు.ఈ నేపథ్యంలో బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube