రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భారాసా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మోక్కులు చెల్లించారు.
రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధిగా సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.







