తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.

 Polling For Mlc Elections Concluded In Telugu States-TeluguStop.com

మొత్తం 1538 పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ స్థానానికి మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

కడప -అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులుండగా.ప్రకాశం -నెల్లూరు -చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

ఇటు తెలంగాణలోని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది.కాగా ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube