వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.టీచర్ కొట్టడం వలనే తమ బిడ్డ కార్తీక్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 Suspicious Death Of Third Class Student In Vikarabad District-TeluguStop.com

పాఠశాలలో ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా కొట్టడంతో కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడని తెలుస్తోంది.చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన జరిగింది.

అయితే విద్యార్థి ప్రమాదవశాత్తు కిందపడటం వలనే మృతిచెందాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube