నేటితో ముగిసిన మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇవాళ్టిలో మనీశ్ సిసోడియా కస్టడీ ముగిసింది.

 Cbi Custody Of Manish Sisodia Ended Today-TeluguStop.com

కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిసోడియాను మధ్యాహ్నం ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరచనున్నారు.ఇప్పటికే ఐదు రోజులపాటు సీబీఐని అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

లిక్కర్ పాలసీ రూపకల్పన – అమలులో జరిగిన అక్రమాలపై ప్రశ్నించినట్లు సమాచారం.నిందితులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.

ఈ క్రమంలోనే సిసోడియా స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు సీబీఐ.అదేవిధంగా కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషీయల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనుంది.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా మనీశ్ సిసోడియా ఉన్న సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube