మార్చి 4న సిరిసిల్ల జిల్లాకు రేవంత్ రెడ్డి రాక.

రాజన్న సిరిసిల్ల జిల్లా :హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా మార్చి 4 న సిరిసిల్ల జిల్లా కు విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రేవంత్ రెడ్డి యాత్ర కి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు,రేవంత్ రెడ్డి అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని టీమ్ రేవంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గూడ విజయ రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో కోరారు.రేవంత్ రెడ్డి యాత్రను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 Arrival Of Revanth Reddy In Sirisilla District On 4th March., Sirisilla,revanth-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube