ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది.మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు.మృతుల్లో డీఆర్జీ, ఏఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారని సమాచారం.
మరో ఐదుగురు జవాన్లను తీవ్రగాయాలు అయ్యాయి.దీంతో బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.