టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియా సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన బాలకృష్ణ, ఎన్టీఆర్,నాగార్జున, చిరంజీవి, తరుణ్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రియా సరన్.తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఈ నేపథ్యంలోనే తెలుగులో ఇష్టం, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సంతోషం, నీకు నేను నాకు నువ్వు,ఎలా చెప్పను,నువ్వే నువ్వే, నేనున్నాను లాంటి మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియా సరన్.కాగా గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది.ఇకపోతే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది శ్రియా సరన్.
అంతేకాకుండా తన భర్తకు పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది.అలాగే తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది.
తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె ఎల్లో కలర్ లెహంగా ఓణి ని ధరించింది.
లంగా వోణిలో తన నడుము, బ్యాక్, ఎద అందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది.మరి ముఖ్యంగా సైడ్ నుంచి తన ఎద నడుము అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.