కోడికత్తి కేసులో జగన్ హాజరుపై సందిగ్ధత..!

విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఇవాళ కోడికత్తి కేసుపై విచారణ జరగనుంది.ఇందులో భాగంగా బాధితుడిగా ఉన్న సీఎం జగన్, ప్రత్యక్ష సాక్షి దినేశ్, జగన్ పీఏ కేఎన్ఆర్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం గత విచారణలో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Doubt About Jagan's Presence In Kodikatthi Case..!-TeluguStop.com

కోడికత్తి దాడి కేసులో సాక్షిగా ఉన్న దినేశ్ గతంలో కేసు విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో ఇవాళ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.మరోవైపు బాధితునిగా ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube