కేంద్ర బడ్జెట్‎లో అన్ని రాష్ట్రాలకూ న్యాయం.. నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేశామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్ సభలో ఆమె కేంద్ర బడ్జెట్ వివరణ ఇచ్చారు.

 Justice For All States In Central Budget.. Nirmala Sitharaman-TeluguStop.com

వార్షిక బడ్జెట్ లో ఈసారి రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.రాష్ట్రాలకు వడ్డీ లేకుండా రూ.1.3 లక్షల కోట్లు కేటాయించామని ఆమె స్పష్టం చేశారు.కాగా 2023-24 సంవత్సరానికి గానూ రూ.45.03 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.గత బడ్జెట్ లో వేసిన పునాదులపై సాగుతూ వందేళ్ల భారత్ బ్లూప్రింట్ లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఉపయోగపడేలా బడ్జెన్ ను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube