మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ పై కేసు..!

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై కేసు నమోదైంది.భార్య జ్యోతి ఆత్మహత్యపై బంధువులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

 The Case Against The Municipal Commissioner Of Manchryala..!-TeluguStop.com

బంధువుల ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ పై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.విచారణలో భాగంగా జ్యోతి, బాలకృష్ణ ఫోన్ లను సీజ్ చేశారు.

నిన్న జ్యోతి ఉరివేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే.అయితే గత కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం తమ కూతురిని భర్త బాలకృష్ణ వేధించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube