శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. నలుగురు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది.అదుపుతప్పిన ఓ లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లింది.

 Lorry Disaster In Srikakulam District. Four Killed-TeluguStop.com

ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృత్యువాతపడ్డారు.మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఆముదాలవలస మండలం మందడిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube