నారా లోకేశ్ పాదయాత్రకు ఏర్పాట్లు.. పసుపుమయంగా కుప్పం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించనున్న ‘యువగళం’ పాదయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ మేరకు టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో కుప్పం ప్రాంతమంతా పసుపుమయంగా మారిపోయింది.

 Arrangements For The Nara Lokesh Padayatra.. Yellow Pile-TeluguStop.com

మరోవైపు బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు పర్యవేక్షిస్తున్నారు.యువగళానికి సంఘీభావంగా కుప్పంలో తెలుగు యువత ర్యాలీ చేపట్టనున్నారు.కాగా రేపు ఉదయం 11.03 గంటలకు లోకేశ్ పాదయాత్రను బాలకృష్ణ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube