కాకినాడ జిల్లా పిఠాపురంలో పట్టపగలే చోరీ

కాకినాడ జిల్లా పిఠాపురంలో పట్టపగలే చోరీ జరిగిన ఘటన తీవ్ర కలకలం చెలరేగింది.కొన్ని రోజుల క్రితం పిఠాపురంలో అద్దెకు దిగిన దంపతులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.

 Daylight Robbery In Pithapuram Of Kakinada District-TeluguStop.com

గత కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించిన భార్యాభర్తలు ఓ మహిళ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.ప్రభావతి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించి.

కత్తితో బెదిరించి 150 గ్రాముల బంగారాన్ని దోపిడీ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దొంగ భార్యాభర్తల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube