టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు ఇబ్బంది లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే పవన్ పొత్తుల కోసం ఆరాట పడుతున్నారని తెలిపారు.

 Ttd Chairman Yv Subbareddy's Key Comments-TeluguStop.com

అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన స్వీకరిస్తానన్న వైవీ సుబ్బారెడ్డి జిల్లా ప్రత్యక్ష రాజకీయాలు అప్పగించినా పని చేస్తానని స్పష్టం చేశారు.అనంతరం తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఆయన మాట్లాడారు.

సామాన్యులకు కేటాయించే అద్దె గదుల ధరలు పెంచలేదని చెప్పారు.వీఐపీలకే కేటాయించే గదులకే ధరలు పెంచినట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube