అమలాపురంలో రైతుల ధర్నా.. కలెక్టరేట్ ముట్టడి

కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ట్రాక్టర్లతో వచ్చిన రైతుల కలెక్టరేట్ ను ముట్టడించారు.

 Farmers' Dharna In Amalapuram. Collectorate Siege-TeluguStop.com

ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు.

వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో పాటు కొన్న ధాన్యం డబ్బులను వారం రోజుల్లో జమ చేయాలని కోరారు.

ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు.ఈ నేపథ్యంలో తమ ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube