ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‎కు రికవరీ నోటీసులు

ఆమ్ ఆద్మి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం నోటీసులు జారీ చేసింది.ప్రభుత్వ ప్రకటన ముసుగులో ఆప్ పార్టీ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలకు గాను రూ.163.62 కోట్ల రికవరీ నోటీసులను అందించిందని సమాచారం.పది రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.ప్రభుత్వ ప్రకటన ముసుగులో పార్టీ ప్రకటనలు చేశారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర ఆరోపణలు చేశారు.

 Recovery Notices To Aap National Convener Kejriwal-TeluguStop.com

అయితే ఆప్ మంత్రులను టార్గెట్ గా చేసి బీజేపీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లు నోటీసులు జారీ చేశారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube