నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు

నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.గత మూడు రోజులుగా నెల్లూరులో అధికారులు విచారణ చేస్తున్నారు.

 Cbi Investigation On Theft Case In Nellore Court-TeluguStop.com

ఈ క్రమంలో పోలీసులను, కోర్టు సిబ్బందిని అధికారులు విచారించారు.ఇవాళ మాజీమంత్రి సోమిరెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే చోరీ ఘటనపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.నెల్లూరు పట్టణంలోని సయ్యద్ హయత్, ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన షేక్ ఖాజా రసూల్ ఈ కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

నకిలీ రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంప్ ప్యాడ్‎లు, ల్యాప్‎టాప్ లు, ట్యాబ్, పెన్‎డ్రైవ్ తో పాటు నకిలీ టెలిఫోన్ బిల్లులు చోరి అయ్యాయని సీబీఐ ఎఫ్ఐఆర్‎లో ప్రస్తావించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube