ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ పిలుపు..మంగళగిరిలో ఉద్రిక్తత

ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పిలుపునిచ్చింది.నిన్న జరిగిన కుప్పం ఘటనకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనుంది.

 Tdp Calls For Protests Across Ap..tension In Mangalagiri-TeluguStop.com

దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహానిర్బంధం చేస్తున్నారు.అటు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

దీంతో ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ప్రభుత్వం జారీ చేసిన జీవో -1 నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోన్నారు.దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చింది.

మరోవైపు చంద్రబాబు కుప్పంలో రెండో రోజు పర్యటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube