ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.సత్తుపల్లి గిరిజన వసతి గృహంలోని విద్యార్థినిలు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

 Two Female Students Go Missing In Satthupalli Of Khammam District-TeluguStop.com

సదరు విద్యార్థినిలు రాజేశ్వరి, శైలజలుగా గుర్తించిన హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థులు కనిపించడం లేదన్న సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సత్తుపల్లి గిరిజన వసతి గృహం దగ్గర ఆందోళనకు దిగారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థినిల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube