బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దుబ్బాకలో బీఆర్ఎస్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు.
టార్గెట్ రఘునందన్ లా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు.బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దుబ్బాకలో బీఆర్ఎస్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు.

టార్గెట్ రఘునందన్ లా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు.బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.

తాజా వార్తలు