2024 అధికారమే లక్ష్యంగా ఏపీ బీజేపీ యాత్రలు..!

2024లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అన్నారు.జనవరి 8న ఏపీలో అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు.

 2024 Power Is The Target Of Ap Bjp Yatras..!-TeluguStop.com

త్వరలో విశాఖ, విజయవాడలో బీసీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో 13 వేల గ్రామాల్లో పాదయాత్రతో పాటు 2024లో అధికారంలోకి వచ్చే దిశగా యాత్రలు చేపడతామని సోము వీర్రాజు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube