విజయనగరం జిల్లా ఎస్ఎస్ఆర్ పేటలో ఘరానా మోసం

విజయనగరం జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 Fraud In Vizianagaram District Ssr Peta-TeluguStop.com

శ్రీలేఖ, అప్పలరాజు అనే ఇద్దరు చిట్టీల పేరుతో మహిళలకు టోకరా వేసినట్లు సమాచారం.కాగా శ్రీలేఖ ఎస్ఎస్ఆర్ పేటలో వాలంటీర్ గా పని చేస్తుంది.సుమారు రూ.2 కోట్లకు టోకరా వేసారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube