పేదలకు మరో ఏడాది పాటు ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.మరో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించనుంది.

 Free Ration For The Poor For Another Year.. Center's Key Decision-TeluguStop.com

జాతీయ ఆహార భద్రత కార్డు ఉన్న వారికి లాక్ డౌన్ సమయం నుంచి ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా ప్రభావం తగ్గినా ఉచిత రేషన్ ను పొడిగిస్తూ వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube