రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

 Important Comments Of Ap High Court On Rushikonda Excavations-TeluguStop.com

పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై తీవ్రంగా మండిపడింది.

ఈ మేరకు అభ్యంతరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం రేపు ఉదయం తిరిగి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీని నియమిస్తామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube