రేపు ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.రేపు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.ఇందులో భాగంగా ఈడీ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వనున్నారు.

 Mla File Rohit Reddy To Ed Office Tomorrow-TeluguStop.com

ఆర్థిక లావాదేవీల సమాచారంతో రావాలని ఇప్పటికే ఈడీ నోటీసులు అందించింది.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చర్చించారు.

అనంతరం న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు.కాగా బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఎమ్మెల్యే విచారణకు రావాలంటూ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube