హుజుర్‎నగర్‎ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన కలకలం సృష్టించింది.పాఠశాలలో సుమారు పదకొండు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.

 Food Poisoning In Hujurnagar Sc Gurukula School-TeluguStop.com

ఖర్జూర పండ్లు తినడంతో అస్వస్థతకు గురి అయ్యారని తెలుస్తోంది.గమనించిన పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థులను హుజుర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం విద్యార్థులను చికిత్స కొనసాగుతోంది.అయితే కాల పరిమితి దాటిన ఖర్జూర పండ్లను తినడమే కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube