దమ్మాయిగూడలో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని దమ్మాయిగూడలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.దమ్మాయిగూడ చెరువులో బాలిక ఇందు మృతదేహం లభ్యమైంది.

 The Incident Of Disappearance Of The Girl In Dammaiguda Is A Tragedy-TeluguStop.com

నిన్న ఉదయం స్కూల్ వెళ్లిన ఇందు కనిపించకుండా పోయింది.తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో పాప చివరిసారిగా చెరువువైపు వెళ్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది.ఈ క్రమంలోనే చెరువులో ఇందు మృతదేహాన్ని గుర్తించారు.

దీంతో జవహర్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube