దువ్వాడ రైల్వే స్టేషన్ లో గగుర్పాటుకు గురిచేసే దృశ్యాలు.గుంటూరు రాయఘడ ప్యాసింజర్ నుంచి దిగుతూ ఓ విద్యార్ధినికి కాలుజారి ప్లాట్ ఫామ్ కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన వైనం.
తక్షణం రైలు నిలిపి వేసి అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నాలు.నడుము ఇరుక్కుపోయిన విద్యార్ధిని ప్రాణభయంతో ఆర్తనాదాలు
.